Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవయవదానానికి ముందుకు రావాలి: వైద్యులు

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 03, 2026 6:56 PM బాపట్లGeneral
అవయవదానానికి ముందుకు రావాలి: వైద్యులు - Udayam
అవయవదానానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని బాపట్ల ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ సిద్ధార్థ పిలుపునిచ్చారు. బాపట్ల ఏరియా వైద్యశాలలో నేటి నుంచి 15వ తేదీ వరకు అవయవదాన నమోదు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేర్లు నమోదు చేసుకుంటామని తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఆధార్, సెల్‌ఫోన్ నంబర్ ద్వారా పేర్లను నమోదు చేయించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...