వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి యాజమాన్యంతో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ చేసుకున్న ఒప్పందాలను వెంటనే బహిర్గతం చేయాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు.
ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ.. మారుపేర్ల సమస్య, సొంతింటి హామీలను విస్మరించారన్నారు. పనిముట్లు లేక కార్మికులు అల్లాడుతున్నారని, హామీలు నెరవేర్చని ఏఐటీయూసీ కార్మికులకు క్షమాపణ చెప్పాలని కోరారు.
Comments
Loading comments...

