వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంపేట మండల వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్ల వివరాల్లో చోటుచేసుకున్న తప్పిదాలను సరిచేసుకోవాలని తహసీల్దార్ శ్రీనివాస్ సూచించారు. నోటీసుల్లో తప్పులు ఉన్నవారికి సవరణకు అవకాశం కల్పించారని తెలిపారు.
ఆధార్ కార్డు లేదా ఎస్ఎస్సీ మెమో వంటి ధ్రువపత్రాలను సమర్పించి వివరాలను సరిచేసుకోవచ్చని తహసీల్దార్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

