వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి ఎంపీడీఓ రవికుమార్ బుధవారం మండలంలోని పక్కి, కలవరాయి గ్రామాల్లో ఓటర్ల జాబితా తయారిని పరిశీలించారు.ఈ సందర్భంగా పంచాయతీల వారీగా ఎస్సీ, ఎస్టీ , బీసీ ఓటర్లను గుర్తించి జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఆయన మాట్లాడుతూ ఓటర్ల గుర్తింపు ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించవద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ మౌళి పాల్గొన్నారు.
Comments
Loading comments...

