వార్తలకు తిరిగి వెళ్లండి

సమగ్ర ఓటర్ జాబితా సవరణలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల దాఖలుకు నేటితో గడువు ముగియనుంది. భూపాలపల్లి నియోజకవర్గంలో 2,77,882 మంది ఓటర్లకు గాను 2,41,888 మంది డిజిటలైజేషన్ పూర్తయింది.
36,005 మంది అన్కలెక్టబుల్ కేటగిరీలో ఉన్నారు. మంథని నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 100 శాతం డిజిటలైజేషన్ జులై చివరి వారంలోనే పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

