వార్తలకు తిరిగి వెళ్లండి

బిజెపి ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా ఇంచార్జ్గా శరత్ సింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు దిశానిర్దేశంతో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్ ఈ మేరకు నియామకాల జాబితాను విడుదల చేశారు.
ఈ సందర్భంగా జిల్లా నూతన ఇంచార్జ్గా ఎంపికైన శరత్ సింగ్కు పలువురు బిజెపి నాయకులు, శ్రేణులు అభినందనలు తెలిపాయి.
Comments
Loading comments...

