వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలు కూటమి రాజకీయాల్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య ఆధిపత్యపోరు తారస్థాయికి చేరింది. దామచర్ల అవినీతికి పాల్పడ్డారని బాలినేని ఆరోపించగా, ఎక్కడికైనా వస్తానని, చర్చించుకుందామని దామచర్ల సవాల్ విసిరారు.
రానున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో వీరి ఆధిపత్యపోరుతో కూటమికి బీటలు వారే అవకాశం ఉందని పలువురు పార్టీ పెద్దలకు చెప్పినట్లు సమాచారం.
Comments
Loading comments...

