Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ. కోటి విరాళం

దివ్య శ్రీ Jul 20, 2026 11:34 AM తిరుపతిabout 18 hours ago
తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) విజయవాడకు చెందిన ‘అన్ బ్లిక్స్ క్లౌడ్ డేటా ఇంజినీరింగ్’ సీఈవో తిరుమల కుమార్ భారీ విరాళం ప్రకటించారు. ఆయన టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.కోటి చెక్కును అందించారు.

Comments

G
Loading comments...