వార్తలకు తిరిగి వెళ్లండి
రూ. కోటి విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) విజయవాడకు చెందిన ‘అన్ బ్లిక్స్ క్లౌడ్ డేటా ఇంజినీరింగ్’ సీఈవో తిరుమల కుమార్ భారీ విరాళం ప్రకటించారు.
ఆయన టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.కోటి చెక్కును అందించారు.
Comments
Loading comments...