వార్తలకు తిరిగి వెళ్లండి

గత ప్రభుత్వాల హయాంలో ఉత్తరప్రదేశ్లో మాఫియాలదే సమాంతర ప్రభుత్వం నడిచేదని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. డియోరియాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ఎస్పీపై విమర్శలు చేశారు.
ఎస్పీ హయాంలో రాష్ట్ర ఖజానాను దోచుకున్నారని ఆరోపించిన యోగి.. అఖిలేశ్ యాదవ్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

