వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయిల్ పామ్ గెల టన్నుకు కనీస హామీ ధర రూ.25,000గా నిర్ణయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. సదరన్ కౌన్సిల్ సమావేశంలో లేఖల ద్వారా ఈ విజ్ఞప్తి చేశారు.
సాగు వ్యయానికి అనుసంధానమైన కాలానుగుణ సవరణ విధానం అమలు చేయాలని కోరారు. దీంతో రైతులకు స్థిరమైన గిట్టుబాటు ఆదాయం లభించడంతో పాటు అంతర్జాతీయ ధరల హెచ్చుతగ్గుల నుంచి రక్షణ ఉంటుందని తెలిపారు.
Comments
Loading comments...

