Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరన

Follow Udayam on Google
Harika Aug 31, 2026 3:51 PM యాదాద్రి భువనగిరిGeneral
ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరన - Udayam
వలిగొండ మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అధికారులు 6 ఫిర్యాదులు స్వీకరించారు. 21 శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఫిర్యాదుల పరిష్కారం కోసం కృషి చేస్తామని ఎంపీడీవో జి. జలంధర్‌రెడ్డి తెలిపారు. ఎంఈవో భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...