వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ దేశాయిపేట శివారులోని మద్దెలకుంట ఆక్రమణలు, ప్లాట్లుగా మారుస్తున్న వ్యవహారంపై అధికారులు దృష్టి సారించారు. నీటివనరుల పరిరక్షణకు నిబంధనలు ఉన్నప్పటికీ కుంటలో మట్టిపోసి మార్పులు చేస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి.
కుంటకు సంబంధించిన రికార్డులు అందుబాటులో లేకపోవడంతో రెవెన్యూ, నీటిపారుదల, జీడబ్ల్యూఎంసీ అధికారులు పరిశీలన చేపట్టారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

