వార్తలకు తిరిగి వెళ్లండి
అధికారుల లోపం.. అందని పథకం

కలసపాడు మండలానికి చెందిన సునీత పేరుపై రెవెన్యూ అధికారుల పొరపాటు వల్ల ఆన్లైన్లో 38 ఎకరాల భూమి నమోదైంది. దీనివల్ల ఆ పేద కుటుంబానికి రావలసిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిచిపోయాయి.
అధికారుల నిర్లక్ష్యం కారణంతో సునీత కుమార్తె మహాలక్ష్మికి రెండేళ్లుగా 'తల్లికి వందనం' నగదు అందడం లేదని, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
Comments
Loading comments...