వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు శాసనసభలో అవిశ్వాస తీర్మానం వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార టీవీకే (తమిళగ వెట్రి కళగం) పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్. ఇళయరాజాను కొనుగోలు చేసేందుకు కొందరు భారీ వ్యూహం పన్నారు.
అవిశ్వాస తీర్మానంలో తమకు అనుకూలంగా ఓటు వేస్తే రూ. 35 కోట్లు ఇస్తామంటూ ప్రలోభపెట్టిన ముగ్గురు నిందితులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆఫర్ను తిరస్కరించిన ఎమ్మెల్యే.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ గుట్టు రట్టయింది.
Comments
Loading comments...

