వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు, గర్భస్రావాల ఆరోపణల నేపథ్యంలో బాలికల నిష్పత్తి తగ్గడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని స్కానింగ్ కేంద్రాలు, ఆర్ఎంపీల పాత్రపై అధికారులు నిఘా పెంచారు.
పీసీపీఎన్డీటీ చట్టం ప్రకారం ఉల్లంఘనలకు జైలు, జరిమానా, వైద్యుల రిజిస్ట్రేషన్ రద్దు వంటి చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు. స్కానింగ్ నివేదికలు సమర్పించని కేంద్రాలకు నోటీసులు జారీ చేసినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

