వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని గద్వాల అదనపు కలెక్టర్ మధుమోహన్ అధికారులను ఆదేశించారు.
ఖరీఫ్ దిగుబడికి అనుగుణంగా తూకాలు, తేమ యంత్రాలు, టార్పాలిన్లు, గన్నీ సంచులు సిద్ధం చేయాలన్నారు. కొనుగోళ్లను పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

