Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడెసా దాడి.. ఇద్దరు గల్లంతు

లక్ష్మి దేవి Jul 26, 2026 6:59 PM అల్ ఇండియా about 2 hours ago
ఒడెసా దాడి.. ఇద్దరు గల్లంతు - Udayam Digital
ఉక్రెయిన్‌లోని ఒడెసా ఓడరేవు వద్ద భారతీయ నావికులు ఉన్న వాణిజ్య నౌకపై దాడి జరిగింది. నౌకలో ఉన్న నలుగురు భారతీయుల్లో ఇద్దరు సురక్షితంగా బయటపడగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ఘటనపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. గల్లంతైన ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఉక్రెయిన్ అధికారులతో సమన్వయం చేస్తూ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

Comments

G
Loading comments...