వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం విచ్చేసిన గౌరవనీయులు ఒడిశా గవర్నర్ శ్రీ కంభంపాటి హరిబాబు గారిని గౌరవ ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పి. విష్ణుకుమార్ రాజు గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గవర్నర్ శ్రీ కంభంపాటి హరిబాబు గారిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం ఇరువురు పరస్పరం ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.
Comments
Loading comments...

