వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ ఆర్థిక వృద్ధిలో సముద్ర వనరులు కీలకంగా మారుతున్నాయని కేంద్ర భూవిజ్ఞాన శాఖ కార్యదర్శి టి.శ్రీనివాసకుమార్ తెలిపారు. బ్లూ ఎకానమీ వాటాను 2030 నాటికి జీడీపీలో 8 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు.
డీప్ ఓషన్ మిషన్లో భాగంగా సముద్ర ఖనిజాలు, జీవవైవిధ్యం, విద్యుదుత్పత్తి, నిర్లవణీకరణపై పరిశోధనలు సాగుతున్నాయని వివరించారు.
Comments
Loading comments...

