వార్తలకు తిరిగి వెళ్లండి

ప్లాస్టిక్ సహా పొడి వ్యర్థాలను గ్రీన్ షాపులకు అందిస్తే వాటి విలువకు సమానంగా నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు. ఈ ప్రయోగాన్ని తిరుపతి జిల్లాలో చేపట్టిన అధికారులు మంచి ఫలితాలిస్తున్నారని తెలిపారు.
నాలుగు నెలల్లో రెండు గ్రీన్ షాపుల ద్వారా 18,150 కిలోల వ్యర్థాలు సేకరించి రూ.2.13 లక్షల విలువైన నిత్యావసరాలు అందించారు. ఈ విధానాన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
Comments
Loading comments...

