Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సముద్ర మంథన్‌కు కేంద్రం ఆమోదం.. ₹84,084 కోట్లతో ఆఫ్‌షోర్ చమురు అన్వేషణ

Follow Udayam Digital on Google
అమరేష్ గౌడ్ Aug 04, 2026 10:39 AM ఆల్ ఇండియా జాతీయ
సముద్ర మంథన్‌కు కేంద్రం ఆమోదం.. ₹84,084 కోట్లతో ఆఫ్‌షోర్ చమురు అన్వేషణ - Udayam Digital
దేశీయ చమురు, సహజవాయువు ఉత్పత్తి పెంపు, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించేందుకు కేంద్రం ₹84,084 కోట్లతో 'సముద్ర మంథన్' జాతీయ ఆఫ్‌షోర్ అన్వేషణ పథకానికి ఆమోదం తెలిపింది. 2030-31 వరకు అమలయ్యే తొలి దశలో సముద్ర గర్భంలోని హైడ్రోకార్బన్ నిల్వల అన్వేషణను విస్తరించి, దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు దేశీయ ఉత్పత్తి పెంపే లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది.

Comments

G
Loading comments...