Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవతెలంగాణ 11వ వార్షికోత్సవానికి స్పీకర్ కు ఆహ్వానం

Follow Udayam on Google
dasari naveen kumar Aug 12, 2026 8:34 AM వికారాబాద్General
నవతెలంగాణ 11వ వార్షికోత్సవానికి స్పీకర్ కు ఆహ్వానం - Udayam
వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగే 'నవతెలంగాణ' 11వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గారిని నవతెలంగాణ బృందం ఆహ్వానించింది. రంగారెడ్డి రీజియన్ మేనేజర్ మహేందర్ రెడ్డి, జిల్లా రిపోర్టర్ రాంచందర్, డెస్క్ ఇంచార్జీ అజయ్, అడ్వర్టైజ్మెంట్ ఇంచార్జీ రాకేష్ తదితరులు స్పీకర్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

Comments

G
Loading comments...