వార్తలకు తిరిగి వెళ్లండి

బషీరాబాద్ మండలం నవల్గా గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసి ఉన్న 3 ఇళ్లలోకి చొరబడి సుమారు రూ.46 వేల నగదు, 11 తులాల వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరించారు. స్థానిక సీసీటీవీ (CCTV) ఫుటేజీల ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...

