వార్తలకు తిరిగి వెళ్లండి

మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ క్రాస్ రోడ్ వద్దగల జేపీఎల్ (JPL) కన్వెన్షన్లో జరిగిన వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి వికారాబాద్ నియోజకవర్గ MLA శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన కల్యాణ వేదికపై నూతన వధూవరులను కలిసి శుభాకాంక్షలు తెలిపి, నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
Comments
Loading comments...

