వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామపంచాయతీ పరిధిలో సోమవారం నూతన ట్రాన్స్ఫార్మర్ ను మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎస్.కే. సాబేరా బేగం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రూ.3 లక్షల వ్యయంతో 27 కేవీ ట్రాన్స్ఫార్మర్, మరో రూ.1 లక్ష వ్యయంతో కంట్రోల్ స్విచ్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.
Comments
Loading comments...

