Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన స్వర్ణ సచివాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 11, 2026 7:35 PM విజయనగరంGeneral
నూతన స్వర్ణ సచివాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam
భూ హక్కుల రక్షణ చట్టమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విజయనగరం జిల్లా ఎస్.కోట MLA కోళ్ల లలిత కుమారి స్పష్టం చేసారు. శుక్రవారం ఎల్‌.కోట మండలం గొల్డాం గ్రామంలో విశాఖ MP శ్రీ భరత్‌తో కలిసి నూతనంగా నిర్మించిన స్వర్ణ సచివాలయ భవనాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్‌.కోట, గొల్డాం, కుద్దివలసలో 2,415 మంది రైతులకు రాజముద్రతో పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...