వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎక్సైజ్ శాఖ నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా రవీందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
ఇక్కడ పనిచేసిన జిల్లెల వెంకటరెడ్డి షాద్ నగర్ కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో రవీందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. నాటుసారా, బెల్లం, పటిక, గంజాయి వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

