Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన గృహప్రవేశానికి హాజరైన బలరాం జాదవ్

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 21, 2026 3:49 PM ఆదిలాబాద్General
నూతన గృహప్రవేశానికి హాజరైన బలరాం జాదవ్ - Udayam
బజార్‌హత్నూర్‌ మండలంలోని భూతాయి గ్రామానికి చెందిన షేర్‌సింగ్‌ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా షేర్‌సింగ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు బలరాం జాదవ్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...