వార్తలకు తిరిగి వెళ్లండి

వంజరుపల్లి గ్రామంలో రూ.20 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్య, సర్పంచ్ అదరవేని గంగమల్లయ్య, అధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

