వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి MLA బేబినాయన బుధవారం అనకాపల్లి పట్టణంలోని నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు, పాలకమండలి సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొని వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు ఆయురారోగ్యాలలో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు.
Comments
Loading comments...

