వార్తలకు తిరిగి వెళ్లండి

గంపలగూడెం మండలం తునికిపాడులో ముసుగు ధరించిన దొంగలు హల్చల్ చేశారు. అంకమ్మతల్లి ఆలయంలో హుండీని చోరీ చేసి, మరో రెండు ఇళ్లలో చొరబడి నగదు, బంగారు నగలు అపహరించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాలను పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగల కోసం గాలిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

