Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నషా ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమం

Follow Udayam on Google
babu varun Aug 18, 2026 6:59 PM రాజన్న సిరిసిల్లGeneral
నషా ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమం - Udayam
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నషాముక్తి భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ పద్మావతి మాట్లాడుతూ.. విద్యార్థులు గుట్కా ధూమపానం మద్యపానం మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని క్రమశిక్షణతో చదివి ఉత్తమ పౌరులుగా రాణించాలని కోరారు.

Comments

G
Loading comments...