Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన  డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

Follow Udayam on Google
vinod Kumar paladugula Aug 14, 2026 8:36 PM వరంగల్General
నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన  డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి - Udayam
నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు అత్యంత కీలకమైన ప్రభుత్వ ఆసుపత్రి నేడు తీవ్ర అవస్థలకు గురవడం బాధాకరమని, ప్రజల ప్రాణాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నర్సంపేట పాత ప్రభుత్వ ఆసుపత్రిని MCH (Mother & Child Health) ఆసుపత్రిగా మార్చినప్పటి నుంచి పరిస్థితులు మరింత దారుణంగా మారాయని ప్రభుత్వం ఆసుపత్రి

Comments

G
Loading comments...