Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరేష్‌ జాదవ్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 30, 2026 12:42 PM ఆదిలాబాద్General
నరేష్‌ జాదవ్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు - Udayam
ఇచ్చోడ మండలం సాత్‌ నంబర్‌ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్‌ నాయకులు డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్‌ జాదవ్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు. రవీంద్రనగర్‌లోని ఆయన నివాసంలో వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...