వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్లో నూతనంగా ఎన్నికైన NSUI రాష్ట్ర కార్యదర్శి నరేష్ యాదవ్, DCC అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంజీవ్ ముదిరాజ్ నరేష్ యాదవ్ను అభినందించారు.
భవిష్యత్లో NSUI బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నందు యాదవ్, రమణ, రోహిత్ కుమార్, కార్తిక్ గౌడ్, హిమోద్, చందు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

