వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీ ఎన్పీడీసీఎల్ ఆదిలాబాద్ జిల్లా నూతన ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించిన జాదవ్ సుభాష్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు అభినందనలు తెలిపి, విద్యుత్ శాఖ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
Comments
Loading comments...

