Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీరఘట్టంలో 76 మందికి నోటీసులు

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 08, 2026 12:29 PM పార్వతీపురం మన్యంGeneral
వీరఘట్టంలో 76 మందికి నోటీసులు - Udayam
వీరఘట్టం కొత్త కోనేరు చెరువు గట్టు ఆక్రమణలకు సంబంధించి 76 మందికి నోటీసులు జారీ చేసినట్లు తహశీల్దార్ వి.రాజేశ్వరరావు తెలిపారు. సర్వే నంబర్ 306లోని 10.84 ఎకరాల చెరువులో సుమారు 3 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. ఇప్పటికే కొన్ని ఆక్రమణలను తొలగించారు. ఇంకా 2.15 ఎకరాల్లో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు కట్టడాలు నిర్మించిన వారికి నోటీసులు జారీ చేసినట్లు శుక్రవారం తెలిపారు

Comments

G
Loading comments...