వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రగొండపాలెంలో ఇటీవల నిర్వహించిన SIR ప్రక్రియలో భాగంగా 11,028 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు తహసిల్దార్ జయలక్ష్మి తెలిపారు.
నోటీసులు అందుకున్న ఓటర్లు శుక్రవారం నుంచి ఈ నెలాఖరులోగా కార్యాలయంలో హాజరై తగిన దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.దరఖాస్తులు సమర్పించి ఓటు హక్కును పొందాలని తహసిల్దార్ జయలక్ష్మి తెలిపారు.
Comments
Loading comments...

