Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నోటీసులు వచ్చిన వారు ధ్రువపత్రాలు ఇవ్వాలి

Follow Udayam on Google
p.g.murthy Sep 05, 2026 5:06 PM మంచిర్యాలGeneral
నోటీసులు వచ్చిన వారు ధ్రువపత్రాలు ఇవ్వాలి - Udayam
లక్షెట్టిపేట మండలంలోని పోతపల్లి పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న సర్ హియరింగ్ ప్రక్రియను స్థానిక ఎంపిఓ మధుసూదన్ పరిశీలించారు. శనివారం మధ్యాహ్నం ఆయన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం అక్కడే నిర్వహిస్తున్న సర్ హియరింగ్ ప్రక్రియను పరిశీలించి సిబ్బంది నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్ నోటీసులు వచ్చిన వారు ధృవపత్రాలను తప్పకుండా ఇవ్వాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...