వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో అధికారుల తీరుపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఉదయం 9 గంటలలోపు గ్రామపంచాయతీలో హాజరు కావాలని నోటీసులు పంపించిన అధికారులు, 11 గంటలు దాటినా కార్యాలయానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
నోటీసులు అందుకున్న సభ్యులు మాత్రం సమయానికి గ్రామ పంచాయతీకి హాజరయ్యారు. అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉప సర్పంచ్ ప్రభాకర్ తదితరులు ఉన్నారు.
Comments
Loading comments...

