వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్ల వివరాల్లో తప్పులున్నాయంటూ బీఎల్ఓలు నోటీసులు జారీ చేసి ఉదయం 9 గంటలకు మండల పరిషత్ కార్యాలయానికి రావాలని సూచించారు.
ఓటర్లు సమయానికి చేరుకున్నా అధికారులు, బీఎల్ఓలు రాకపోవడంతో ఆందోళనకు దిగారు. అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

