వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ తీర పరిశోధన సంస్థ అధ్యయనం ప్రకారం జిల్లాలో 47 శాతానికి పైగా సముద్ర తీరం కోత ముప్పును ఎదుర్కొంటోంది. అల్లవరం, మలికిపురం, సఖినేటిపల్లి, భైరవపాలెం ప్రాంతాల్లో ప్రభావం అధికంగా ఉంది.
అక్రమ ఇసుక తవ్వకాలు, అలల ఉద్ధృతి, రిప్ కరెంట్ల కారణంగా తీరం వేగంగా కోతకు గురవుతోంది. దీంతో గ్రామాలు, మత్స్యకారులు, తీర ప్రాంత నిర్మాణాలు తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి.
Comments
Loading comments...
