వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు కాప్రా చెరువులో గణేష్ నిమజ్జనాలకు అనుమతి లేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు.
చెరువులోని జీవవైవిధ్యం, వలస పక్షుల ఆవాసాలు దెబ్బతినకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

