వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మూడు నెలలుగా కౌన్సిల్ సమావేశం జరగలేదని మాజీ మేయర్, కార్పొరేటర్ సర్దార్ రవీందర్సింగ్ పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నా భేటీలు నిలిచిపోవడంపై ఆయన MAUD, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
కౌన్సిల్ సమావేశాలు ఎందుకు జరగడం లేదనే దానిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ఆయన కోరారు. నిబంధనల అమలుపై చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

