వార్తలకు తిరిగి వెళ్లండి
బాన్సువాడలో రజక సంఘ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం

బాన్సువాడ పట్టణంలోని 10వ వార్డులో SDF నిధులు రూ.15 లక్షలతో నిర్మించిన రజక సంఘ నూతన భవనాన్ని ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, స్థానిక వార్డు కౌన్సిలర్ నగేష్ మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...