వార్తలకు తిరిగి వెళ్లండి

బాన్సువాడ పట్టణంలోని 10వ వార్డులో SDF నిధులు రూ.15 లక్షలతో నిర్మించిన రజక సంఘ నూతన భవనాన్ని ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, స్థానిక వార్డు కౌన్సిలర్ నగేష్ మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

