వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
రేపు తెలంగాణలో కాలేజీల బంద్

తెలంగాణలో పెండింగ్లో ఉన్న రూ. 11,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జులై 14న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్కు ABVP పిలుపునిచ్చింది.
ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని, దీనివల్ల సుమారు 20 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఏబీవీపీ ఆరోపించింది.
Comments
Loading comments...