Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాల ఘటనపై విశాఖలో జర్నలిస్టుల ఆందోళన

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 08, 2026 2:31 PM విశాఖపట్నంGeneral
నంద్యాల ఘటనపై విశాఖలో జర్నలిస్టుల ఆందోళన - Udayam
నంద్యాల జిల్లాలో ఐ న్యూస్ రిపోర్టర్ల అరెస్టుపై విశాఖలో జర్నలిస్టులు మండిపడ్డారు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ పత్రిక స్వేచ్ఛ హరించే ప్రయత్నాలు ఐ న్యూస్ రిపోర్టర్లు అరెస్ట్ లో స్పష్టంగా కనిపించిందని అన్నారు దీనిపై జిల్లా న్యాయమూర్తి సుమోటాగా పోలీసులపై విచారణకు ఆదేశించాలని కోరారు.

Comments

G
Loading comments...