వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ జి మండలంలోని నందన్ గ్రామంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. సర్పంచ్ కూన హేమలత మహేష్ లబ్ధిదారులకు కార్డులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సతీష్, వార్డు సభ్యులు గుమ్ముల సాయన్న, పడకంటి సాయన్న, సుజాత, రేషన్ డీలర్ జాదవ్ చంద్రకాంత్, పత్రి నరేందర్, బింగి భోజన్న, సోమ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

