వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నందివాడ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించారు.
ఎంపీడీవో మల్లేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మండలంలోని ఎంపీటీసీ సెగ్మెంట్లకు ప్రతిపాదించిన 44 పోలింగ్ కేంద్రాల వివరాలను ప్రతినిధులకు వివరించారు.
Comments
Loading comments...

