వార్తలకు తిరిగి వెళ్లండి

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) అర్హత పరీక్ష ఫీజు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి తెలిపారు. ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సెప్టెంబర్ 1లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వసతి గృహ సదుపాయం లేని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షకు అర్హులని తెలిపారు.
Comments
Loading comments...

